|
కావలసిన పదార్థాలు:
గోధుమపిండీ/మైదా ---- 1 గ్లాసు పచ్చి కొబ్బెర తురుము --2 కప్స్ చెక్కర ----- 1కప్ ఏలకుల పొడి --- 1/2 స్పూన్ నూనె ----2 గ్లాసులు (వేయించడానికి)
విధానము:
1.కొబ్బెర తురుము,చెక్కర, ఏలకుల పొడి, అన్ని కలిపి వుంచుకోవాలి. 2 . గోధుమ పిండి, చపాతి పిండి లాగ కలుపుకొని పూరీ లాగా చేసుకోవాలి. 3.పూరీ మధ్య లో చెక్కర, కొబ్బెర పొడి పెట్టి , చివరన కొంచము నీరు తో తడి చేసి , పూరీ అంచులను పురి లాగ, చుట్టి మూయాలి. 4.మీకు చుట్టడము రాకపొతే, కర్జీకాయల పీట లో చేయవచ్చు. 5.ఇలా చేసిన కర్జీకాయలను, నూనె లో వేసి వేయించాలి. అంతేఎంతోరుచిగా వుండే కొబ్బెరకర్జీకాయలు రెడి.
|
|